CM సంచలన నిర్ణయం: పెన్షన్ @ రూ. 4000? AP: ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాలంటీర్లకు ఇచ్చే భృతిని రూ.10,000 పెంచనున్నట్లు, అలాగే ఆసరా పెన్షన్లను కూడా రూ. 4000 లకు పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
For any queries regarding above topic, please tell us through below comment session.