Navaratnalu

  • Contact us

e – crop booking Procedure AP | ఇ – క్రాప్ బుకింగ్ విధానం తెలుసుకొండి

March 2, 2023 by bharathi

ఈ క్రాప్ నమోదు తర్వాత సామాజిక తనిఖీ కోసం రైతుల పంట నమోదు ముసాయిదా జాబితా రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించామని. ఈ నెల 4వ తేదీ వరకు గ్రామ సభల్లో అభ్యంతరాలను గ్రామ వ్యవసాయ సహాయకులు (VA) చదివి వినిపించాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ అధికారులు ఆదేశించారు.

ఈనెల 30 వ తేదీ నాటికి ఈకేవైసీ కూడా పూర్తి చేయాలని గడువు నిర్ణయించిన ప్రభుత్వం.

e – crop booking Procedure AP

ఈ – క్రాప్ బుకింగ్ [ పంటల నమోదు గైడ్లైన్స్ ]

ప్రతి ఒక్క ఏటా ,సంవత్సరంలోని ఖరీఫ్, రబీ సాగు చేసిన పంటల సీజన్ కాలంలో కచ్చితంగా రైతులు వేయబడిన పంటలను ఈ కర్షక్ లోని నమోదు చేయించుకోవాలి.

పంటలు వేసిన తర్వాత పర్యావరణ కారణంగా నష్టం వాటిల్లితే రైతులకు ఉచిత పంటల భీమా, ఇన్పుట్ సబ్సిడీ వంటి ప్రయోజనాలు వర్తించాలి అంటే తప్పకుండా పంట వేసిన తర్వాత ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలి.

ఈ క్రాప్ బుకింగ్ నమోదు ఎవరు చేస్తారు.

గ్రామ సచివాలయంలోని ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నమోదులు చేస్తారు.

సీజన్లు వారీగా సంవత్సరంలోనే ఖరీఫ్ మరియు రబీ కాలంలో వేసినటువంటి పంటలను విడివిడిగా నమోదు చేయాలి.

సదరు సంబంధిత గ్రామ సచివాలయ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రామస్థాయిలో పర్యవేక్షించి ఎప్పటికప్పుడు నమోదు చేసి జాబితాను ప్రదర్శించవలసి ఉంటుంది.

ఇందుకుగాను జిల్లా జెడి ఆఫీస్ నందు పనిచేయుచున్న ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించి కమిషనరేట్కు తెలియపరచవలెను.

ఈ క్రాప్ బుకింగ్ [ పంట నమోదు చేసే ముందు పాటించవలసిన అంశాలు ]

సాగుదారు రైతు యొక్క ఆధార్ నెంబరు నమోదు చేయాలి.

సర్వే నెంబరు , పంట వేసిన క్షేత్రం లో నుండి నమోదు చేయాలి , వీటికి జియో కోఆర్డినేట్ కలిగి ఉంటుంది.

నమోదు చేస్తున్న సమయంలోనే పట్టాదారులని ఏది సాగు చేస్తుంటే ఆ వివరణ మాత్రమే నమోదు చేయాలి.

సాగుదారులు సాగు చేస్తున్న అన్ని పంటల వివరములు ఈ కర్షక్ లోనమోదు చేయవలసి ఉంటుంది.

అన్ని వ్యవసాయ పంటలను క్రాప్ బుకింగ్ నందు నమోదు చేయాలి.

ఒక సర్వే నెంబర్లో ఒక రైతు ఉన్నటువంటి విస్తీర్ణంలోని మొత్తం మీద కన్ను కన్ను ఎక్కువ పంటలను సాగు చేసినప్పుడు యాడ్ క్రాప్ ఆప్షన్ లోని వెయబడిన పంటలను విస్తీర్ణం ప్రకారంగా విడివిడిగా నమోదు చేసి అప్లోడ్ ఆప్షన్ ఉన్నది.

విబ్లాంలో గాని సిసిఆర్సి లో గాని రైతు పేరు లేకుండా ఉండి వంట నమోదు ప్రక్రియ లో రైతు వచ్చినప్పుడు ఆధార్ ఆధారాలను పరిశీలించి ఆధారాలు సరైనవే అయితే యాడ్ ఫార్మర్ ఆప్షన్ నందు నమోదు చేయాలి.

కౌలు రైతులు కు సి సి ఆర్ సి గుర్తింపు ఇప్పించుటకు భూ యజమాని రైతులకు వీలైనంతవరకు ఆమోదంతో పాటు భరోసా కల్పించవలసి ఉంటుంది. అయినా భూ యజమాని తిరస్కరించినప్పుడు వాస్తవ సాగు రైతు వివరములు నమోదు చేయవలసి ఉంటుంది.

ఈ క్రాప్ పంట నమోదు తరువాత ఈ కేవైసీ విధానం ముఖ్యమైనది ఈ కర్షక్ లోని పంటలను నమోదు చేసుకున్న రైతులందరూ బొటని వేలు ద్వారా ఈ కేవైసీ వేసి తప్పక వేయవలసి ఉంటుంది. దీని ప్రకారం వాస్తవ సమాచారం నమోదు అవుతుంది.

Important links :

E – Crop Booking APPLICATION FORM – Download

ఈ క్రాప్ బుకింగ్ స్టేటస్ లింక్ క్రింది లింక్ పై క్లిక్ చేసి ఖరీఫ్ 2022 ➜ మీ జిల్లా ➜ మీ మండలం ➜ గ్రామం ➜ ఖాతా నెంబరు / సర్వేనెంబర్ ఎంటర్ చేసి మీ క్రాప్ బుకింగ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

E – Crop Booking Status

Crop Insurance Beneficiary Report – పంటల బీమా లబ్ధిదారుల జిల్లాల వైస్ రిపోర్ట్

వైయస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: YSR Rythu Bharosa

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రైతు భరోసా ప్రయోజనాలు మరియు ఇన్‌పుట్ సబ్సిడీని ఈరోజు విడుదల చేయనున్నారు

March 1, 2023 by bharathi

ప్రభుత్వం ఇప్పటికే ప్రతి లబ్ధిదారునికి రెండు విడతలుగా ₹ 11,500 పంపిణీ చేసింది మరియు మూడవ విడతగా మరో ₹ 2,000 విడుదల చేయబడుతుంది.

Andhra Pradesh Chief Minister to release YSR Rythu Bharosa benefits and input subsidy today

రాష్ట్రంలోని దాదాపు 51.12 లక్షల మంది రైతులు వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. ఫిబ్రవరి 28న (మంగళవారం) గుంటూరు జిల్లా తెనాలిలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో జరిగే బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం ప్రయోజనాలు, పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని పంపిణీ చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి లబ్ధిని జమ చేస్తోంది. ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారునికి రెండు విడతలుగా ₹11,500 అందించగా, మూడో విడతగా ₹2,000 మంగళవారం విడుదల చేయనుంది.

రాష్ట్రంలోని 51.12 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు ₹1090.76 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది.

ప్రభుత్వం మూడు విడతల్లో ప్రయోజనాలను అందిస్తోంది – ₹7,500 (ఖరీఫ్), ₹ 4,000 (రబీ) మరియు ₹ 2,000 (పంట వచ్చే సమయంలో), ఒక లబ్ధిదారునికి ఏడాదిలో మొత్తం ప్రయోజనం ₹13,500కి చేరుకుంది.

YSRCP ప్రభుత్వ గత మూడున్నరేళ్ల హయాంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద అందించిన మొత్తం సహాయం ₹27,062.09 కోట్లు.

YSRCP, దాని ఎన్నికల మేనిఫెస్టోలో, సంవత్సరానికి ₹ 12,500 లబ్దిని పొడిగించడం ద్వారా నాలుగేళ్లలో రైతులకు ₹ 50,000 అందజేస్తామని హామీ ఇచ్చింది. కానీ, ప్రభుత్వం ఇప్పుడు సంవత్సరానికి ₹13,500 చెల్లిస్తున్నప్పటికీ ఐదేళ్లలో ₹67,500 అందిస్తోంది.

దీనితో, ప్రతి రైతుకు ₹17,500 అదనపు ప్రయోజనం లభిస్తుంది. ప్రభుత్వం వివిధ పథకాలు మరియు కార్యక్రమాల కింద రైతులకు ₹1,45,751 కోట్ల ప్రయోజనాన్ని అందించింది.

2022లో మాండౌస్ తుఫాను వల్ల పంట నష్టపోయిన 91,237 వ్యవసాయ మరియు ఉద్యానవన రైతుల ఖాతాల్లో ₹76.99 కోట్ల విలువైన ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేయబడుతుంది. రబీ సీజన్ ముగిసేలోపు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వబడుతుంది. దీంతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అకాల వర్షం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 22.22 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తం ₹1,911.78 కోట్లకు చేరింది.

Filed Under: YSR Rythu Bharosa

AP: రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ |ఆరోజే రైతుభరోసా నిధులు విడుదల

February 23, 2023 by bharathi

ఏపీలోని రైతులకు సీఎం జగన్ (Cm Jagan) సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 27న పీఎం కిసాన్ రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ఇక అదే రోజు రైతుభరోసా ఇన్ ఫుట్ సబ్సిడీ నిధులను విడుదల చేయనున్నారు. గుంటూరు జిల్లాలోని తెనాలిలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొని ఈ నిధులను విడుదల చేయనున్నారు.

Pm Kisan, Rythubharosa and Input Subsidy Funds to Release on February 27th

ఏపీలోని రైతులకు సీఎం జగన్ (Cm Jagan) సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 27న పీఎం కిసాన్ రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.

ఇక అదే రోజు రైతుభరోసా ఇన్ ఫుట్ సబ్సిడీ నిధులను విడుదల చేయనున్నారు. గుంటూరు జిల్లాలోని తెనాలిలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొని ఈ నిధులను విడుదల చేయనున్నారు.

మరోవైపు ఈనెల 28 వరకు రబీ ఈ క్రాప్, ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. యాసంగికి సంబంధించి ఏప్రిల్ లో అవకాశం ఇస్తామని అధికారులు చెప్పుకొచ్చారు.

మాండస్ తుఫాన్ ఎఫెక్ట్ తో దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి రాయితీగా రూ.76 కోట్లను 27న లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

అలాగే వైఎస్సార్ యంత్రాల గురించి కీలక సూచనలు చేశారు. మార్చి 5 నాటికి వైఎస్సార్ యంత్ర సేవాల కేంద్ర ఏర్పాటుకు బ్యాంకు ఋణం, డీలర్లకు కొనుగోలు ఆర్డర్లు జారీ చేయడం పూర్తి చేయాలనీ సూచించారు.

ఒకేరోజు పీఎం కిసాన్ రైతు భరోసా నిధులు, ఇన్ ఫుట్ సబ్సిడీ నిధుల విడుదల ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెనాలిలో వ్యవసాయ మార్కెట్ లో సీఎం జగన్ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభ ద్వారా నిధులను బటన్ నొక్కి సీఎం విడుదల చేయనున్నారు.

Filed Under: YSR Rythu Bharosa

రేపే 24న రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల | YSR RYTHU BHAROSAA 3RD PHASE AMOUNT DETAILS

February 21, 2023 by bharathi

రాష్ట్రంలో రైతులకు జగన్ శుభవార్త అయితే చెప్పారు అదేంటో చూద్దాం. ఏపీ రాష్ట్రం రైతులకి రైతు భరోసా డబ్బులు అయితే వారు బ్యాంక్ ఖాతాలోకి అయితే వేస్తున్నారండి. వైయస్సార్ రైతు భరోసా పథకం కింద సంవత్సరంలో మూడు విడతలుగా అయితే ఈ డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుందండి.

ysr rythu bharosaa 3rd phase amount details

2023 ఈ ఏడాదికి సంబంధించి మూడో విడత డబ్బులు జనవరిలో వేయాల్సిందే కానిఇప్పుడైతే వేస్తున్నారు.. చాలా ఆలస్యమైతే జరిగింది. ఎట్టకేలకు ఇప్పుడైతే ఆ నిధులను విడుదలయితే చేస్తున్నారండి. ఈ నిధులు అయితే రైతు భరోసాయి నిధులు గురువారం రోజు అయితే విడుదల చేయడం జరుగుతుందండి.

శుక్రవారం అయితే డబ్బుల్ని రైతు ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. వైయస్సార్ రైతు భరోసా డబ్బులు అయితే వైయస్ జగన్ గారు తాడేపల్లిగూడెంలో అయితే బటన్ నొక్కి డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది. శుక్రవారం రోజున అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ రైతు భరోసా అనేది డబ్బులు అయితే వారి ఖాతాకు అయితే చేరుతుందండి.

Filed Under: YSR Rythu Bharosa

ఈరోజు నుండి రైతులు ఖాతాల్లో రైతుభరోసా, ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు | YSR Rythubarosa 2023 | PM KISAN

February 19, 2023 by bharathi

ఏపీ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా డబ్బులు అలాగే ఇన్పుట్ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు జమ చేయబోతున్నారు. అలాగే తల్లుల ఖాతాకి 10,000 అయితే జమ చేయనున్నారు. ఈ డీటెయిల్స్ ఏదో తెలుసుకుందాం.

PM-Kisan-Samman-Nidhi

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే జమ చేయునున్నారండి. ఇన్పుట్ సబ్సిడీ కింద ఏ సీజన్లో నష్టపోయిన డబ్బులు ఆ సీజన్ ఆసిజన్ ముసేలోపు పంట నష్టపోయిన డబ్బులైతే జమ చేయనున్నారండి.

రైతులు ఈ క్రాఫ్ట్ నమోదులో చేసుకున్న వివరాల ఆధారంగా అయితే డబ్బులు జమ చేస్తారండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ అయితే రావడం జరుగుతుందండి. ఒకరికి Rs.10000/- మరొకరికి Rs.2000/- ఈ విధంగా అయితే జమ చేయడం అయితే జరుగుతుంది.

మీరు మీ రైతు భరోసా కేంద్రానికి అయితే వెళ్లి మీకు ఎంత డబ్బులు పడుతుందని డీటెయిల్స్ అయితే ఉంటాయండి. మీరు ఆ రైతు భరోసా కేంద్రానికి అయితే వెళ్లి మీ డీటెయిల్స్ ఐతే తెలుసుకోవచ్చండి.

మీకు ఎంత డబ్బులు పడుతుందనే విషయాన్ని అలాగే రైతు భరోసా కు సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారండి. సంవత్సరానికి ₹7500 చొప్పున జమ చేయనున్నారండి.

PM Kisan Yojana Bio Metric Update

రైతుల బ్యాంకు ఖాతాకి అలాగే పిఎం కిసాన్ డబ్బులు కూడా సంవత్సరానికి 6000 అయితే జమ చేస్తారండి అందులో భాగంగానే రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ డబ్బులు అయితే రైతుల బ్యాన్ ఖాతాకైతే జమ చేయడం జరుగుతుందండి.

అయితే పీఎం కిసాన్ డబ్బులు రైతు భరోసా డబ్బులు అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఒకే రోజైతే విడుదల చేయడం అయితే జరుగుతుందండి ఫిబ్రవరి 24వ తేదీ అయితే ఈ రెండు పథకాల సంబంధించి డబ్బులు అయితే రైతుల బ్యాంకు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి

Filed Under: YSR Rythu Bharosa

  • 1
  • 2
  • Next Page »

Recent Posts

  • సాధారణ పరిపాలన శాఖ | దార్శనికత మరియు లక్ష్యం | రాష్ట్ర చిహ్నం | రాష్ట్ర గేయం | వ్యవస్థా స్వరూపం | చరిత్ర
  • YSR Cheyutha Mobile App. Usage Total Process for Volunteers
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • Jagananna Vidya Deevena March 2023 Amount Credit Date Full Information
  • CFMS ID -Adhar Link -2023
  • MLC Voter Card Status & Polling Station Details Checking-2023
  • 1000 Views కోసం Youtube ఎంత డబ్బు చెల్లిస్తుంది ? | యూట్యూబర్‌ల కోసం ట్రిక్స్ | 1K వీక్షణలకు YouTube చెల్లింపులు
  • GSWS, VOLUNTEER ALL APPS | వాలంటీర్ అన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి
  • e – crop booking Procedure AP | ఇ – క్రాప్ బుకింగ్ విధానం తెలుసుకొండి
  • Villages Digital Librarys – మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
  • Apply for JAGANANNA VIDESHI VIDHYA DEEVENA SCHEME 2023 | జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2023 ఆన్లైన్ దరఖాస్తు
  • Jagananna Videshi Vidya Deevena 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన
  • Jagananna Videshi Vidhya Deevena | List of QS Ranking Universities for 2023
  • TS, AP March Holidays List : ఈ మార్చి నెలలో 8 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. హోళీ, ఉగాదితో పాటు హాలీడేస్ లిస్ట్ ఇదే
  • Jagananna Vidya Deevena Scheme 2023 Benifit Credit Date | About the Scheme
  • పెరిగిన LPG సిలిండర్ ధర: దేశీయ మరియు వాణిజ్య LPG సిలిండర్ ధరలు నేటి నుండి పెరిగాయి
  • డీఏ పెరిగిన తుది అప్‌డేట్: శుభవార్త: ఉద్యోగుల డీఏలో 6% పెంపునకు ఉత్తర్వులు జారీ
  • Amma Odi : ఆర్టీఈకి అమ్మఒడి మెలిక! విద్యాహక్కు చట్టానికి సర్కారు వింత భాష్యం
  • రేషన్‌.. పరేషాన్‌ | Ration-Pareshan
  • విద్యుత్‌ పీపీఏల టారిఫ్‌ | ఇక ఇదే రేటు | APERC Has Fixed Tariff Wind Power PPAS Beyond Ten Years
  • పాడి రైతుకు తోడు | In Addition to The Dairy Farmer
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రైతు భరోసా ప్రయోజనాలు మరియు ఇన్‌పుట్ సబ్సిడీని ఈరోజు విడుదల చేయనున్నారు
  • మొబైల్‌లో UAN నంబర్‌తో ఆన్‌లైన్‌లో PF బ్యాలెన్స్ చెక్, మిస్డ్ కాల్
  • 500 రూపాయల నోటు ఉన్నవారు: పెద్ద వార్త! 500 రూపాయల నోటుకు సంబంధించి RBI కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది, కొత్త మార్గదర్శకాలను తనిఖీ చేయండి, లేకపోతే…
  • ICICI బ్యాంక్ FD రేటు పెరిగింది: ICICI బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని పెంచింది, 15 నెలల FDపై 7.60% వడ్డీని ఇస్తుంది, తాజా రేట్లు తెలుసుకోండి.
  • పన్ను చెల్లింపుదారులకు పెద్ద వార్త! ఈ 5 కారణాల వల్ల ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు పంపగలదు, పూర్తి వివరాలు తెలుసుకోండి
  • డీఏ పెంపు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం: శుభవార్త! ఉద్యోగులకు 6% DA పెంపు మరియు పెన్షనర్లకు 6% DR ఉపశమనం, పూర్తి వివరాలు తెలుసుకోండి
  • PM కిసాన్ 13వ విడత 2023: PM కిసాన్ యోజన రూ. 2000ని ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేయాలి, KYC స్థితి, ఖాతా బ్యాలెన్స్
  • హాస్టల్‌ విద్యార్థులకు శుభవార్త | Good news for hostel students
  • రైతులకు శుభవార్త : ఫిబ్రవరి 27న PM కిసాన్ విడుదల | లబ్ధిదారుల జాబితా చెక్ చేయండి ఇలా
  • PM Kisan 13th Installment: రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ | మరో రెండు రోజుల్లో ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు | డేట్ ఇదే?
  • నిరుద్యోగులకి శుభవార్త | ఈపీఎఫ్‌వో నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌..!
  • బెండపూడి విద్యార్లుల పై అసత్యప్రచారం తగదు | False propaganda against students of Bendapudi is not appropriate
  • Business Idea : డిమాండ్ తగ్గని వ్యాపారం.. రూ.2 లక్షల పెట్టుబడితో ప్రతీ నెల రూ.లక్ష ఆదాయం.. ఓ లుక్కేయండి
  • PAN Card: మీకు పాన్ కార్డ్ ఉందా | ఆ తప్పుతో జైలు కెళ్లాల్సిందే | ముందుగా జాగ్రత్త పడండి !
  • దేశంలో విపరీతంగా పెరిగిన ఇంటి అద్దెలు | హైదరాబాద్‌లో పరిస్థితి ఇలా
  • Hyderabad Real Estate | సౌత్ ఇండియా రియల్ ఎస్టేట్ ని దున్నేస్తున్న హైదరాబాద్ | లేటెస్ట్ రిపోర్ట్
  • Hyderabad : పేదలకోసం బస్తీ దవాఖానాలు | మార్చి నుంచి 134 రకాల పరీక్షలు అందుబాటులోకి
  • Telangana: బలహీన వర్గాల అభ్యున్నతికి KCR సర్కార్ ఊతం.. వేల కోట్లు ఖర్చు..
  • Telangana: డబుల్ బెడ్ రూం స్కీమ్ పై హరీష్ రావు క్లారిటీ | పేదలకు అండగా ఉంటామంటూ
  • Telangana : రికార్డులు సృష్టిస్తున్న కంటి వెలుగు | 25 రోజుల్లో 50 లక్షల మందికి లబ్ధి
  • Telangana: ఆస్తుల సృష్టిలో KCR ప్రభుత్వం అగ్రస్థానం.. తెలంగాణ అసాధారణ వృద్ధి..
  • Kadapa Steel Plant: రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ ‘ఉక్కుపునాది’.. వేల మందికి ఉపాధి..
  • Andhra Pradesh: కేంద్రం దృష్టిని ఆకర్షించిన జగనన్న స్కీమ్ | OPS కంటే ఎక్కువ ప్రయోజనం
  • Pension News : పెన్షనర్లకు శుభవార్త | NPSలో మార్పులు తెస్తున్న మోదీ సర్కార్
  • No Income Tax: ఆ రాష్ట్ర ప్రజలు ఆదాయపు పన్ను చెల్లించక్కర్లేదు..! ఎందుకంటే..?
  • Andhra Pradesh: సీఎం జగన్ ముందుచూపు | పరిశ్రమల కోసం 48,352 ఎకరాల ల్యాండ్ బ్యాంక్
  • Higher Pension: అధిక పింఛన్‌పై EPFO ప్రకటన | ఉమ్మడి ఆప్షన్‌కు ఓకే
  • EPFO: యూఏఎన్‌ నంబరు గుర్తులేదా? ఇలా తెలుసుకోవచ్చు..
  • New Rules: NPS విత్‌డ్రాలో మార్పులు.. పాలసీలకు కేవైసీ.. రేపటి నుంచే!

Pages

  • About
  • Blog
  • Contact
  • Home
  • Media
  • Navaratnalu | Andhra Pradesh State CM Sri YS Jagan Mohan Reddy Innovations

Copyright © 2023 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in