మొదటిసారిగా ఎవరైతే అర్హత కలిగిన జూనియర్ లాయర్లు లా నేస్తం కి అప్లై చేసుకున్నారో, మీ అందరి బ్యాంక్ అకౌంట్ లో ఫిబ్రవరి నెలలో రూ.5000/- జమవుతాయి. కరెక్ట్ డేటు ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ ఫిబ్రవరి నెలలో అయితే తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం లా నేస్తం డబ్బులు మంజూరు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా 1970 మందికి లా-నేస్తం డబ్బులు రూ.5000/- ఫిబ్రవరి నెలలో జమ చేయనుంది. కావున ఈ పథకానికి అప్లై చేసిన వారందరూ మీ అర్హతను మీ గ్రామంలో లేదా వార్డు సచివాలయాల్లో వెళ్లి చెక్ చేసుకోండి.
లా నేస్తం గురించి : జూనియర్ లాయర్ గా వారు ప్రాక్టీస్ పొందే టప్పుడు వారు ఆర్థికంగా ఇబ్బంది పడతారని రాష్ట్ర ప్రభుత్వం లా నేస్తం అనే పథకాన్ని ప్రారంభించింది. అలాంటి వారికి ఒక మూడు సంవత్సరాల వరకు అంటే వాళ్లకి ఎక్స్పీరియన్స్ వచ్చేంతవరకు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున ప్రతి నెల వారి అకౌంట్లో జమ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మొత్తం అప్లై చేసుకున్న వారి సంఖ్య : 2524
వెరిఫికేషన్ పూర్తి అయిన వారి సంఖ్య : 2232
జిల్లా పేరు | దరఖాస్తు దారుల సంఖ్య |
అనంతపురం | 109 |
చిత్తూరు | 100 |
వైఎస్ఆర్ కడప | 101 |
తూర్పు గోదావరి | 187 |
గుంటూరు | 339 |
కృష్ణుడు | 299 |
కర్నూలు | 205 |
SPSR నెల్లూరు | 117 |
ప్రకాశం | 158 |
శ్రీకాకుళం | 67 |
విశాఖపట్నం | 223 |
విజయనగరం | 42 |
పశ్చిమ గోదావరి | 160 |
నా నేస్తానికి అప్రూవ్ అయిన వారి సంఖ్య : 2085
నా నేస్తం డబ్బులు మంజూరు చేయబడిన వారి సంఖ్య : 1970
- అనంతపురం : 105
- చిత్తూరు : 92
- వైఎస్ఆర్ కడప : 85
- తూర్పు గోదావరి : 176
- గుంటూరు : 313
- కృష్ణుడు : 288
- కర్నూలు : 197
- SPSR నెల్లూరు : 107
- ప్రకాశం : 144
- శ్రీకాకుళం : 64
- విశాఖపట్నం : 210
- విజయనగరం : 39
- పశ్చిమ గోదావరి : 150
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply